తామర గింజలతో ఎన్నో ఉపయోగాలు..

తామర పువ్వులే కాదు(తామర గింజలు) చూడటానికి అందంగా ఉంటాయి.. తినడానికి రుచికరంగా ఉంటాయి. ఇందులో ఎన్నో పోషకాలుంటాయని మాకు తెలుసు. కానీ.. వాటి తయారీలో ఇప్పటికీ సాంప్రదాయ

Read more

కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాతే టీకా

కేంద్రానికి సూచించిన నిపుణులు కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారు 6 నెలల తరువాతే టీకాలు వేయించుకోవాలని ఇప్పటివరకు నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఆ గడువును 9

Read more

లాక్‌డౌన్ జూన్ 1 వరకు పొడిగింపు

కరోనా కట్టడికి దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ఒడిశా ప్రభుత్వం

Read more

ఆ రాష్ట్రంలోనూ 14 రోజులు లాక్‌డౌన్

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలు చేస్తున్న

Read more

కొవిన్ పోర్టల్ లో కొత్త ఆప్షన్

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కొవిన్ పోర్టల్‌ మరింత భద్రతను కల్పించింది. ఈ పోర్టల్‌లో ప్రవేశపెట్టే సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం

Read more

టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం

కరోనా కారణంగా పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మూడు సబ్‌- రీజినల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలను రద్దుచేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఐసీసీ మెన్స్‌ టీ20

Read more

టీకా తొలిడోస్ ప్రక్రియ నిలిపివేత

తెలంగాణలో కరోనా టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో శనివారం నుంచి టీకా రెండో డోస్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.

Read more

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రాత్రి కూర్ఫ్యూ శనివారంతో పూర్తి కానుండటంతో ప్రభుత్వం మళ్లీ వారం రోజులపాటు పొడిగించింది. కూర్ఫ్యూ ఈ నెల 15వ తేదీ ఉదయం 5

Read more

దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లు రద్దు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు రవాణా సాధనాలైన రైళ్లు, బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఇంతకు ముందు చేసుకున్న

Read more

కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.

Read more