యాదాద్రి ప‌రిస‌రాల్లో ల‌గ్జ‌రీ హోట‌ల్..రూ.100కోట్ల పెట్టుబ‌డి..

సీఎం కేసీఆర్ యాదాద్రిని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సుంద‌రంగా తీర్చి దిద్దేందుకు ప‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర‌కు నాలుగు నక్షత్రాల లగ్జరీ హోటల్‌ ఏర్పాటుకానుంది. రూ.100 కోట్ల

Read more

ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజ్..’హ‌రీష్ రావు’..

ఆరోగ్యశాఖా మంత్రిగా హ‌రీష్ రావు నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ఐసియూని ప్రారంభించారు. మంత్రిగా మొదటి కార్యక్రమం నిలోఫర్ లోపాల్గొనటం సంతోషంగా ఉందని… ఆరోగ్య శాఖను బలోపేతం కి నిర్ణయం

Read more

మేడారం జాత‌ర‌కి రూ.75కోట్లు..

రెండేళ్లకోసారి మేడారంలో జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంద‌ని తెలిసిన విష‌య‌మే. వ‌చ్చే ఏడాదికి మేడారం జాత‌ర‌ని జ‌రిపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాత‌ర ఆసియాలోనే

Read more

రెండు రోజుల్లో తెలంగాణ‌ కేబినెట్ మీటింగ్..ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌కి ప‌చ్చ‌జెండా..

ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష్ల‌పై ఓ క్లారిటీ రానుంది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినేట్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో పలు కీలక

Read more

రాష్ట్రంలో మ‌రో కొత్త ప‌థ‌కం..’హెల్త్ ప్రొఫైల్’ న‌మోదుకు శ్రీకారం..

వచ్చే నెల నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని నిర్వహించేందకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా వైద్యుని వద్దకు వెళ్తే డాక్టర్

Read more

రాహుల్ మెడకు రేవంత్ ఉచ్చు

‘దిన్ కే బాతోంసే కాం ఖరాబ్ రాత్ కే బాతోంసే నీంద్ ఖరాబ్’ అన్నట్లుంది రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి. ‘ఏ

Read more

అమ‌ర‌వీరుల స్తూపానికి టీఆర్ఎస్‌ క్షీరాభిషేకం!

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అమ‌ర‌వీరుల స్తూపం ముందు శ‌ప‌థం చేయాల‌ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై దుమారం రేగింది. అమ‌ర‌వీరుల స్తూపానికి అవ‌మానం జ‌రిగిందంటూ.. ద ఫోర్త్ ఎస్టేట్

Read more

అమరుల స్తూపాన్ని అగౌరవ పరిచిన కాంగ్రెస్..!

అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ అగౌరవ పరిచింది. డ్రగ్స్ దందాతో లింక్ పెడుతూ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. మొన్న రేవంత్, ఇప్పుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Read more

కుమిలి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

విజయనగరం జిల్లా, పూసపాటి రేగు మండలం పరిధిలోని కుములి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సుధా సీతాపతి ఆధ్వర్యంలో ప్రతిస్టాపన చేశారు. ఈ సందర్భంగా సీతాపతి మాట్లాడుతూ

Read more

ఇత‌ర రాష్ట్రాల్లో ద‌ళిత బంధు అమ‌లు చేస్తారాః మోత్కుప‌ల్లి

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు దమ్ము ,దైర్యం ఉంటే దేశం మొత్తం దళిత బంధు పథకం అమలు చేయించాల‌ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స‌వాల్ విసిరారు.

Read more