కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
Read moreరాష్ట్రంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
Read moreఅనుడేగాని ఇవ్వాల్టికి సైతం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ బాగ్కోసం ఒక్కటంటే ఒక్క అడుగుపడలేదు. ఇక్కడ బైలా ఓ పాచ్చింతకాయ తొక్కులా (తప్పుగా అనుకోవద్దు. అదెంత పాతబడ్డదో చెప్పడమే
Read moreపేరు గొప్ప ఊరు దిబ్బ అనే రీతిలో ఉంది తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి. ఇండ్ల జాగల పేరుతో అన్ని ప్రభుత్వాలు ఏండ్ల నుంచి జర్నలిస్టులను మోసం చేస్తున్నాయి.
Read moreAP లో జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 50 శాతం రాయితీ ప్రకటించింది. కృష్ణా జిల్లాను
Read moreనా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి.
Read more