ఆ రాష్ట్రంలోనూ 14 రోజులు లాక్‌డౌన్

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలు చేస్తున్న

Read more

4న షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ,

Read more

క్వారీలో పేలుడు.. ఆరుగురు బలి

ఒక క్వారీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక చిక్‌బళ్లాపూర్‌ హిరంగవల్లిలోని క్వారీలో మైనింగ్‌కు వినియోగించే జిలిటెన్‌ స్టిక్స్‌ ప్రమాదవశాత్తు పేలడంతో ఈ

Read more

భారీ పేలుడు : 15 మంది మృతి

క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో 15 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అబ్బలగిరి

Read more

అడవిలో కోడిపిల్లలు.. పట్టుకెళ్లిన ప్రజలు

కోళ్ల ఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య జరిగిన గొడవల కారణంగా.. కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. ఆగ్రహానికి గురైన పెంపకందారులు కోడి పిల్లలను అడవుల్లో వదిలిపెట్టారు. ఈ

Read more

ఆ రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రాలు బయపడిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కర్ణాటక

Read more