గులాబీ గూటికి ఎల్​ రమణ.. నిజమేనా?

తెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్టే.. అడుగు బొడుగు ఉన్నా మొత్తం ఊడ్చుకుపోయినట్టే. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్​ రమణ టీఆర్​ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తున్నది.

Read more

ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకలు లేనట్టే..

ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే ప్లీనరీ ఇక లేనట్టే అని సమాచారం. రెండు ఎమ్మెల్సీ గెలిచిన  ఉత్సాహంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మొదట

Read more

30న మున్సి”పోల్స్”.. రేపటి నుంచే నామినేషన్లు

తెలంగాణలో మినీ పుర పోరుకు నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం,

Read more

రాజకీయ ఉద్యోగం కోసమే షర్మిల దొంగ దీక్ష!

*తెలంగాణ నిరుద్యోగులను పావుగా వాడుకునేందుకు కుట్రలు *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ మండి పాటు   రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకపోవడం కారణంగా వైయస్సార్

Read more

తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా

ఆదివారం కొత్తగా 2,251 మందికి వైరస్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Read more

రాజకీయాలను ఏలుతున్న సోషల్ మీడియా?

సోషల్ మీడియా.. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. అంతేకాదు చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలను ఏలుతున్నదని అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు

Read more

నామినేషన్ వేయలేకపోయిన వాణీదేవి

టీఆర్ఎస్ తరఫున హైదరాబాద్- రంగారెడ్డి- మహబుబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి నామినేషన్ వెయ్యలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమెను రిటర్నింగ్ అధికారులు వెనక్కి

Read more

బీ ఫాం అందుకున్న వాణీదేవి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం

Read more

ఎమ్మెల్సీ బరిలో పీవీ కూతురు.. ఖరారు చేసిన కేసీఆర్

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరిగే ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ప్రచారాన్ని ప్రారంభించగా.. ఒక్క స్థానానికి మాత్రం టీఆర్ఎస్

Read more

సీఎం కేసీఆర్ కు ఏమైంది..? యశోదాలో పరీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో ఆయన వ్యక్తిగత

Read more